Take a fresh look at your lifestyle.

సీఎం రేవంత్ తో మహేష్ కుమార్ గౌడ్ భేటీ

0 15

సీఎం రేవంత్ తో మహేష్ కుమార్ గౌడ్ భేటీ
హైదరాబాద్ :
సీఎం, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తో టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ ఎమ్మెల్సీ, మహేష్ కుమార్ గౌడ్ మంగళవారం భేటీ అయ్యారు. పార్లమెంట్ ఎన్నికలు, తాజా రాజకీయ అంశాలపై చర్చించినట్లు సమాచారం. ఈ నెల 29న సాయంత్రం 5 గంటలకు గాంధీ భవన్ లో టీపీసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం జరగనుంది. ఈ భేటీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శులు, సీనియర్ నాయకులు హజరు కానున్నారు. ఈభేటీ నిర్వహణ, పార్లమెంట్ ఎన్నికలపై ప్రచార వ్యూహాలపై వారిద్దు చర్చించినట్లు సమాచారం.

Leave A Reply

Your email address will not be published.

Breaking