చిత్రంగా ఈసారి బీజేపీకి రాష్ట్రం 8 మంది ఎంపీలను ఇచ్చింది. అయినా కూడా రాష్ట్రానికి గుండా సున్నా పెట్టారు. కేంద్రం నుంచి వచ్చే వాటా తప్పితే.. బడ్జెట్ లో కొత్త ప్రకటనలు ఏవీ లేవు.
నవీన్ రావు కేరాప్ ఫోన్ ట్యాపింగ్
ఐఎఎస్, ఐపీఎస్ లపై కూడా నిఘా..
ఫోన్ ట్యాపింగ్ సమాచారంతో బ్లాక్ మెయిలింగ్..
రెండు న్యూస్ ఛానెల్స్ లలో ఫోన్ ట్యాపింగ్ సమాచార కథనాలు..
సీఐ నుంచి ఐజీపీ వరకు ఇంటి ముందు క్యూ..
ఫోన్ ట్యాపింగ్ కేసును సుమోటోగా…
పొలిటికల్ లో గాడ్ ఫాదర్ లేకుండా.. మంత్రి పదవులు నిర్వహించకుండా, అడ్డుకోవడానికి సిద్ధంగా ఉన్న సీనియర్ కాంగ్రెస్ నేతలను పక్కన పెట్టి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి పొలిటికల్ లైఫ్ స్టైల్ పై రాసిందే ఈ ‘‘రేవంత్ రెడ్డి అనే…