Take a fresh look at your lifestyle.
Browsing Category

Technology

తేడా కొడితే అన్‭ ఫాలో లేదంటే బ్లాక్.. ఇంతకీ ఈ పద్దతి సరైనదేనా?

ఆఫీసులో ట్రై చేస్తున్న అమ్మాయి వాట్సాప్ మెసేజ్ కు రిప్లై ఇవ్వకపోతే తన కాంటాక్ట్స్ డిలీట్ చేయడం తమ మగతనానికి నిదర్శంగా భావించే వారితో పాటు..

Jio Vs Airtel Vs Vi Vs BSNL: ఎందుకు ప్రజలు బీఎస్ఎన్ఎల్ వైపు మొగ్గు చూపుతున్నారు?

ప్రైవేటు కంపెనీల ముందు బొక్కబోర్లా పడి కనుచూపు మేరలో కూడా కనిపించని బీఎస్ఎన్ఎల్.. తాజాగా అగ్ర టెలికాం కంపెనీలకు చెమటలు పట్టిస్తోంది.

గూగుల్ సరికొత్త ఫీచర్.. చదవడం కాదు, ఇక ఏదైనా వినడమే

మీరు Chrome బ్రౌజర్‌లో ఏదైనా వెబ్ పేజీని తెరిచి, ఆప్షన్‌కు వెళ్లి “Listen to Page” ఎంచుకోండి. దీంతో మీరు వచనాన్ని చదవడంతో పాటు వింటారు కూడా

కేసీఆర్ పాపం పండింది..

కేసీఆర్ పాపం పండింది. అతని అహంకార పదేళ్ల పాలనకు దెబ్బ మీద దెబ్బ తగులుతుంది. అసెంబ్లీ ఎన్నికలలో అధికారం పోయింది. ప్రతి పక్ష హోదాకు పరిమితం అయ్యింది..

నమ్మలేని నిజం.. నాకు మొగుడు… ప్రియుడు ఇద్దరూ కావాలి

మొగుడు... ప్రియుడు నాకిద్దరూ కావాలి ఓ కలియుగ ద్రౌపది ఒక స్త్రీ.. ఐదుగురు మొగుళ్లు.. ఈ మాట ఎప్పుడో మహాభారతంలో విని ఉంటాం గదా.. ఇగో.. ఇప్పుడు ఓ మహిళకు పిల్లలు ఉన్నారు.. తాళి కట్టిన మొగుడు కూడా ఉన్నాడు. అయినా.. ఆ లేడి మరో మగాడితో…

క్యూ ఆర్ కోడ్ తో రైలు టిక్కెట్

రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ క్యూ ఆర్ కోడ్ తో రైలు టిక్కెట్ రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్‌. దక్షిణ మధ్య రైల్వే.. ప్రయాణికులకు సరికొత్త సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇకపై క్యూ ఆర్ కోడ్ ద్వారా టిక్కెట్లను కొనుగోలు చేసుకునే…

కేసీఆర్ కు అజ్ఞాత ఉద్యమకారుడి ఘాటు లేఖ

కేసీఆర్ కు అజ్ఞాత ఉద్యమకారుడి ఘాటు లేఖ కేసీఆర్.. ఈ పేరు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ప్రజలకు స్పూర్తి.. అతను పిలుపిస్తే రోడ్ మీదికి వచ్చి ‘‘జై తెలంగాణ’’ అంటూ నినాదాలు చేసిన వారే.. కానీ.. ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్న తరువాత…

టెన్త్ హాల్ టిక్కెట్లు విడుదల

టెన్త్ హాల్ టిక్కెట్లు విడుదల తెలంగాణలో పదోతరగతి పబ్లిక్ పరీక్షల హాల్‌‌టిక్కెట్లు విడుదలయ్యాయి. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచారు. పదోతరగతి రెగ్యులర్ విద్యార్థులతోపాటు, ప్రైవేట్, ఓపెన్ స్కూల్, ఒకేషనల్ విద్యార్థుల…

గవర్నర్ రచించిన పుస్తకాన్ని ఆవిష్కరించనున్న సీఎం

3న గవర్నర్ రచించిన పుస్తకాన్ని ఆవిష్కరించనున్న సీఎం నిర్దేశం, హైదరాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి మాజీ డీజీపీ, తమిళనాడు గవర్నర్ గా పనిచేసిన పి.ఎస్. రామ్మోహన్ రావు రచించిన పుస్తకాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ నెల 3వ తేది…
Breaking