Take a fresh look at your lifestyle.

ముగ్గురు విద్యార్ధినుల అదృశ్యం

0 35

నెల్లూరు జిల్లా బ్రేకింగ్ : రాపూరు మండలంలో ముగ్గురు విద్యార్ధినుల అదృశ్యం. మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు.

అదృశ్యమైన ఆ ముగ్గురు గురుకుల పాఠశాల విద్యార్థినులుగా గుర్తింపు.

ముగ్గురు విద్యార్ధినులు పదవ తరగతి చదువుతున్న వారే కావడం కలకలం రేపుతోంది.  పోలీస్ స్టేసన్ లో కంప్లైంట్ చేసిన గురుకుల పాఠశాల సిబ్బంది.

Leave A Reply

Your email address will not be published.

Breaking