Take a fresh look at your lifestyle.

సచివాలయం ఉద్యోగికి దేహశుద్ది

0 47

సచివాలయం ఉద్యోగికి చెప్పులతో

దేహశుద్ది చేసిన మహిళలు

గన్నవరం : ఎన్టీఆర్ జిల్లా గన్నవరం పంచాయతీ పరిధిలోని మూడో సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న రాంబాబు కు దేశశుద్ది జరిగింది. ఆదే సచివాయలంలో విధులు నిర్వహిస్తున్న మహిళ వాలంటరీ పై అసత్య ఆరోపణలు చేయడంతో ఆమె పెళ్లి నిలిచిపోయింది. ఆవేధనతో ఆమె కుటుంబ సభ్యులు శనివారం సచివాలయానికి వచ్చి రాంబాబుకు చీపుర్లు, చెప్పులతో దేహశుద్ది జరిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking