Take a fresh look at your lifestyle.

బొలెరో – ఆటో ఢీ ఆరుగురు దుర్మరణం

0 177

బొలెరో – ఆటో ఢీ ఆరుగురు దుర్మరణం

శ్రీసత్యసాయి జిల్లా, మార్చి 18 : శ్రీసత్యసాయి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.  బొలెరో – ఆటో ఢీకొనడంతో ఆరుగురు ప్రాణాలు కొల్పోయారు. సత్యసాయి జిల్లా బత్తలపల్లి మండలం పోట్లపర్రి వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది.సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Leave A Reply

Your email address will not be published.

Breaking