Take a fresh look at your lifestyle.

హైదరాబాద్ చేరుకున్న కేంద్ర మంత్రి అమిత్ షా

0 149

అమిత్‌ షా జీ వెల్ కమ్ టు హైదరాబాద్

హైదరాబాద్, మార్చి 11 : తెలంగాణ పర్యటనలో భాగంగా హైదరాబాద్‌లోని హకీంపేట్ ఎయిర్ ఫోర్ట్ కు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా చేరుకున్నారు. ఈ సందర్భంగా అమిత్ షాకు శాలువ కప్పి అమిత్‌ షా జీ వెల్ కమ్ టు హైదరాబాద్ అంటూ స్వాగతం పలికారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. కిషన్ రెడ్డి గారితో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రాజ్యసభ సభ్యుడు k. లక్ష్మణ్ ఉన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking