అమిత్ షా జీ వెల్ కమ్ టు హైదరాబాద్
హైదరాబాద్, మార్చి 11 : తెలంగాణ పర్యటనలో భాగంగా హైదరాబాద్లోని హకీంపేట్ ఎయిర్ ఫోర్ట్ కు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేరుకున్నారు. ఈ సందర్భంగా అమిత్ షాకు శాలువ కప్పి అమిత్ షా జీ వెల్ కమ్ టు హైదరాబాద్ అంటూ స్వాగతం పలికారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. కిషన్ రెడ్డి గారితో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రాజ్యసభ సభ్యుడు k. లక్ష్మణ్ ఉన్నారు