Take a fresh look at your lifestyle.

15న తెలంగాణాకు పంజాబ్ సీఎం

0 334

ఈనెల 15 వ తేదీన మరోసారి హైదరబాద్ రానున్న పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్. 16 వ తేదీన రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటన. పర్యటనలో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్టుతో సహా రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సాగునీటి ప్రాజెక్టులను సందర్శించనున్న పంజాబ్ సీఎం. తెలంగాణాలో భూగర్భ జలాల పెరుగుదలపై అధ్యయనం చేయనున్న పంజాబ్ ముఖ్యమంత్రి బృందం.

Leave A Reply

Your email address will not be published.

Breaking