Take a fresh look at your lifestyle.

పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడికి సన్మానం

0 15

పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడికి సన్మానం

నిర్దేశం, నిజామాబాద్ :
ఇందూర్ జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షులుగా ఎన్నికైన బిజ్జు దత్తాద్రిని ఈరవత్ రాందాస్ పౌండెషన్ ఆధ్వర్యంలో శుక్రవారం సన్మానించారు. ఈఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు రాజశేఖర్ మాట్లాడుతూ బీసీలు రాజకీయంగా ఎదుగాలన్నారు.
జిల్లా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో పద్మశాలి సామాజిక వర్గం అభివృద్ది కోసం కృషి చేస్తానన్నారు జిల్లా అధ్యక్షుడు బిజ్జు దత్తాద్రి. ఈ కార్యక్రమంలో ఐడియా సాగర్, సీనియర్ జర్నలిస్ట్ అశోక్, అర్గుల్ సురేష్, రమణ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking