Take a fresh look at your lifestyle.

రైల్ కింద పడి ఒకరి ఆత్మహత్య

0 50

పట్టాల పై ‘తల తెగిపడింది’

అమరావతి : బిట్రగుంట రైల్వే స్టేషన్ సమయంలో గురువారం ఉదయం సికింద్రాబాద్ నుంచి గూడూరు వెళ్తున్న సింహపురి ఎక్స్ప్రెస్ రైలు కింద తలపెట్టి ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

మృతుడు బోగోలు మండలం హరిజనవాడకు చెందిన కమలేశ్వరరావు (39) గా గుర్తించారు. సమాచారం అందుకున్న రైల్వే పోలీస్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు చెప్పారు.

ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది.

Leave A Reply

Your email address will not be published.

Breaking