Take a fresh look at your lifestyle.

సిఎం కుటుంబ సభ్యులకు ఆహ్వానం

0 137

 జోగులాంబ అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా వసంత పంచమి రోజున జోగులాంబ అమ్మవారి నిజరూప దర్శనాన్ని తిలకీంచేందుకు రావాలంటూ  సీఎం కేసీఆర్ సతీమణి శోభమ్మ మరియు కూతురు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితలకు బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రిక అందజేసారు. 

ఈ మేరకు దేవస్థానం ఈవో పురంధర్ కుమార్ ఆలయ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి దేవస్థానం ప్రధాన అర్చకులు ఆనంద శర్మ వార్షిక బ్రహ్మోత్సవాలకు సంబంధించినటువంటి ఆహ్వాన పత్రికలు మరియు అమ్మవారి శేష వస్త్రాలను ప్రసాదాలు అందజేసి వేద ఆశీర్వచనం చేస్తూ వారిని బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking