Take a fresh look at your lifestyle.

యాదాద్రిలో పద్నాలుగు పీటలు ఏర్పాటు

0 14

యాదాద్రిలో పద్నాలుగు పీటలు ఏర్పాటు
యాదాద్రి
యాదగిరిగుట్ట ఆలయంలో.. పీటల వివాదంపై అధికారుల అలెర్ట్ అయ్యారు. ఇటీవల ఆలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కొండా సురేఖకు చిన్న పీటలు వేసి అవమానించారని వివాదాస్పదంగా మారిన ఘటన తెలిసిందే. ఈ పీటల వివాదం ప్రతిపక్షాలకు ఆయుధంగా మారింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా యాదగిరిగుట్ట దేవస్థాన అధికారులు అప్రమత్తం అయ్యారు. పది సమాంతర పీటలు కొనుగోలు చేసారు. ప్రత్యేక పూజల అనంతరం వాడుకలో తేవనున్నారు. పాతవి 4.. కొత్తవి 10 పీటలతో సహా.. ఒకేసారి 14 మంది వీవీఐపీలకు వేద ఆశీర్వచనం చేసేలా చర్యలు చేపట్టారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking