Take a fresh look at your lifestyle.

గుంపులు గా ఎలుగుబంట్లు – భయందోళనలో ప్రజలు

0 116

 గుంపులు గా ఎలుగుబంట్లు

శ్రీ సత్యసాయి జిల్లా : మడకశిర నుండి కర్ణాటక సరిహ

ద్దు ప్రాంతంలో ని మిడిగేశి నుండి హనుమంతపురం వేళ్ళు దారి లో గుంపులు గా ఎలుగుబంట్లు ఉన్న దృశ్యాలు. కెమెరా కు చిక్కాయి ప్రజలు ఎలుగుబంట్లు ఇలా తిరుగుతుంటే పొలాల్లో ఎలా తిరగాలోఅని భయాందోళన చెందుతున్నారు. అటవీ శాఖ వారు దీనిపై నిఘా ఉంచి వీటిని ఏటైనా అటవీ ప్రాంతానికి తరలించ వలసిందిగా కోరుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking