Take a fresh look at your lifestyle.

పోలీస్ కస్టడీ నుంచి నిందితుల పరారీ

0 17

పోలీస్ కస్టడీ నుంచి నిందితుల పరారీ
నిజామాబాద్:
నిజామాబాద్ లోని ఆరవ పోలీస్ స్టేషన్ నుంచి దొంగతనం కేసులో తీసుకొచ్చిన ఇద్దరు నిందితులు పరారయ్యారు. మహారాష్ట్ర లోని నాందెడ్ కు చెందిన షేక్ సిరాజ్, ఆటోనగర్ అక్బర్ బాగ్ కు చెందిన సయ్యద్ జీషన్ పరారయ్యారు. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుల పరారీ పై సీపీ సీరియస్ అయ్యారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking