Take a fresh look at your lifestyle.

దొడ్డవరప్పాడు లో ఇంటి పట్టాల ను అందజేస్తున్న ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్బాబు

0 73

దొడ్డవరప్పాడు లో జరిగిన సభలో ఎమ్మెల్యే టీ జె ఆర్ సుధాకర్ బాబు గారు మాట్లాడుతూ ఒక్క రూపాయి ఖర్చు లేకుండా( 1,80.000) ఒక లక్ష 80 వేల రూపాయలు నిధులతో ఇంటిని , కూడానిర్మించి ఇస్తున్న ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని తెలియజేశారు..ఇంటి స్థలాలు ఇవ్వటంతో పాటు రెండు నెలల్లో ఇల్లు నిర్మించి ఇవ్వనున్నట్లు తెలియజేశారు మీరు తెచ్చుకున్న ప్రభుత్వం, మీరు నమ్మిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పేదల కష్టాలను చూసి ఆ కష్టాలను తొలగించాలని ఉద్దేశంతో అభివృద్ధి సంక్షేమ పథకాలతో పాటు ప్రధాన అవసరమైన ఇంటి నిర్మాణాన్ని కూడా చేసి ఇవ్వటం గొప్ప కార్యక్రమం అని కొనియాడారు..ప్రజా నేత్ర రిపోర్టర్ చీమకుర్తి సి.వి.ఎన్.ప్రసాద రావు..

Leave A Reply

Your email address will not be published.

Breaking