Take a fresh look at your lifestyle.
Browsing Tag

PRAJAA NETRA

మొక్కజొన్న పంట రైతులును ఆదుకోవాలని రైతుభరోసా కేంద్రంలో వినతిపత్రం అందజేసిన – బలగ శంకర్…

పొందూరు మండలంలోని రాపాక పంచాయతీ లో ఉన్న రైతులు స్థానిక తెలుగుదేశం పార్టీ మండల జడ్పీ టీ సి అభ్యర్థి బలగ శంకర్ భాస్కర్ తో కలసి రైతు భరోసా కేంద్రంనకు వెళ్లి గ్రామ వ్యవసాయ శాఖ అసిస్టెంట్ సంగీతాను కలసి పంట కొనుగోళ్లు సమస్యలపై మాట్లాడుతూ.నివర్…

పేదలందరికీ నవరత్నాలు – పేదలందరికీ ఇళ్ళు

కృష్ణగిరి మండలం టి.గోకులపాడు గ్రామంలో లబ్ధిదారుల తో కలసి మొక్కలను నాటిన అనంతరం గ్రామ సభలో ఎమ్మెల్యే శ్రీదేవమ్మ గారు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 23,500 కోట్ల విలువ చేసే 68,300 ఎకరాలు భూమిలో 30,75,755 మంది అక్క చెళ్ళమ్మకు ఇళ్ల స్థలాల…

ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్

శ్రీకాకుళం జిల్లా, రణస్థలం మండలం పెదలు కు ఇంటి స్థల పట్టాలు, ఇళ్ల నిర్మాణానికి భూమి పూజలు.ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్..ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వై. యస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్సార్‌…

పేదలందరికీ నవరత్నాలు – పేదలందరికీ ఇళ్ళు

కృష్ణగిరి మండలం టి.గోకులపాడు గ్రామంలో లబ్ధిదారుల తో కలసి మొక్కలను నాటిన అనంతరం గ్రామ సభలో ఎమ్మెల్యే శ్రీదేవమ్మ గారు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 23,500 కోట్ల విలువ చేసే 68,300 ఎకరాలు భూమిలో 30,75,755 మంది అక్క చెళ్ళమ్మకు ఇళ్ల స్థలాల…

20 21.సంవత్సరపు ఆల్ పెన్షనర్స్ డైరీ మరియు కాలమానినిఆవిష్కరణ

తెలంగాణ ఆల్ పెన్షనర్స్ మరియు రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ 20 21 సంవత్సర పు డైరీ మరియు కాలమానిని భద్రాచలం సబ్ ట్రెజరీ అధికారి శ్రీమతి తెల్లం సుభద్ర ఈరోజు సబ్ ట్రెజరీ కార్యాలయ ఆవరణంలో ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డైరీ ని…

బాణం గ్రామంలో ఇల్లు పట్టాలు పంపిణి చేసిన – చిరంజీవి నాగు

ఆమదాలవలస నియోజకవర్గం,పొందూరు మండలం బాణం గ్రామం లో అర్హులైన ప్రతి పేదవారికి నేడు ఇల్లు పట్టాలు పంపిణీ కార్యక్రమం వైఎస్ ర్ పార్టీ యువజన ప్రధాన కార్యదర్శి తమ్మినేని చిరంజీవి నాగు చెతులు మీదుగా జరిగింది.కార్యక్రమంలో నాగు మాట్లాడుతూ…

అన్నపురెడ్డి పల్లి ఎస్సై ని శాలువా తో సత్కరించిన మద్దిశెట్టి సామేలు, HRCI బృందం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అన్నపురెడ్డి పల్లి ఎస్సై తిరుపతిరావు గారిని భారత మానవ హక్కుల మండలి తరపున శాలువా తో సత్కరించిన మద్దిశెట్టి మరియు HRCI బృందం..ఈ కార్యక్రమంలో HRCI రాష్ట్ర వైస్ చైర్మన్ ఇనపనూరి శ్రీనివాస్, HRCI సత్తుపల్లి…

దత్తాత్రేయ జయంతి సందర్భంగా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు

మెదక్ జిల్లా చేగుంట మండల్ గ్రామం కర్నాల్ పల్లి సాయి బాబా దేవాలయంలో దత్త జయంతి పురస్కరించుకుని సాయిబాబా అభిషేకాలు మరియు అర్చన ప్రత్యేక పూజలు నిర్వహించిన శాసనసభ్యులు శ్రీ రఘునందన్ రావు అన్నగారు అన్న గారి తో పాటు దుబ్బాక అసెంబ్లీ…

అర్హులైన వారికి ఇళ్ల పట్టాల పంపిణీ చేయాలి

సుదేపల్లి గ్రామంలో ఇళ్ల స్థలాల పట్టాల పై విచారణ జరిపి భూమి కోల్పోయిన వారికి మరియు అర్హులైన వారికి ఇళ్ల పట్టాల పంపిణీ చేయాలని లేకపోతే ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని అడ్డుకుంటామని వారు హెచ్చరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిపిఐ…

చీమకుర్తి లో రైతుల దీక్షలకి మున్సిపల్ కార్మికుల మద్దతు

చీమకుర్తి లో రైతుల దీక్షలకి మునిసిపల్ కార్మికులు మద్దతు తెలిపారు 2వరోజు దీక్షలకి మద్దతుగా సీఐటీయు జిల్లా నాయకులు పూసపాటి వెంకటరావు,మండల కార్యదర్శి పల్లాపల్లి ఆంజనేయులు,మండల నాయకులు ఇట్టా నాగయ్య,బొడ్డు ఓబులేసు,అల్లడి కోటేశ్వరరావు,అత్యాల…
Breaking