Take a fresh look at your lifestyle.
Browsing Tag

SNB MEDIA

రామ్‌చరణ్‌కు కరోనా పాజిటివ్

హైదరాబాద్‌: యువ కథానాయకుడు రామ్‌చరణ్‌ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తన సోషల్‌ మీడియా ఖాతాల ద్వారా తెలియజేశారు.‘‘నేను కరోనా బారినపడ్డా.  తాజాగా చేసిన పరీక్షల్లో పాజిటివ్‌ అని తేలింది. అయితే, కరోనాకు సంబంధించిన ఎలాంటి…

శ్రీ సాయి సిద్ధార్థ హై స్కూల్ విద్యార్థి నీట్ లో ఎంబీబీఎస్ ర్యాంకు

గిద్దలూరు మేజర్ న్యూస్ గిద్దలూరు నగర పంచాయతీ లోని శ్రీ సాయి సిద్ధార్థ త్రివేణి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు నల్ల బండ బజార్ కు చెందిన షేక్ అస్ర నజీన్ నీటిలో ఎంబీబీఎస్ సీటు వచ్చినందుకు సాయి సిద్ధార్థ హై స్కూల్ కరస్పాండెంట్ ముడియం…

సర్పంచ్ శ్రీమతి. కోరం ఉమా-సురేందర్ ప్రధమ పుత్రుడు చి,,రాహుల్ జన్మదిన వేడుకలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా:- సుజాత నగర్ మండలం కోయగూడెం గ్రామం సర్పంచ్ శ్రీమతి. కోరం ఉమా-సురేందర్ గార్ల ప్రధమ పుత్రుడు చి,,రాహుల్ జన్మదిన వేడుక సందర్భంగా చి,,రాహుల్ తో కేక్ కటింగ్ చేపించి,పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన భద్రాద్రి…

వాహనాల తనిఖీ నిర్వహిస్తున్న యస్.ఐ

కర్నూల్ జిల్లా ప్యాపిలి పట్టానంలో యస్ ఐ మారుతి శంకర్ వారి సిబందితో వాహనాల తనిఖీ నిర్వహించారు. అర్సి,లైసెన్స్,లేనివారికి పది చేలానాలు 1500 రూ , విధించినట్లు వారు తెలిపారు. వాహన్దారులకు తగిన జాగ్రత్తలు సూచించ్చారు. అతి వేగంగా వెళ్లకుండా…

లేపాక్షి బిజెపి ప్రెస్ మీట్

లేపాక్షి లో హైవే పనులు ప్రారంభిస్తే నంది పక్కన లేపాక్షి బీజేపీ నాయకుల శవాల పైన హైవే రోడ్డు వేసుకుని వెళ్లాల్సి ఉంటుంది పురావస్తు శాఖ సంబంధిత అధికారులు లక్షల్లో జీతాలు తీసుకొని ప్రైవేటు కాంట్రాక్టర్లకు కొమ్ముకాస్తున్నారు బిజెపి దేహమే…

పెండింగ్ కేసులను సత్వరం పరిష్కరించాలి : డిజిపి

నల్లగొండ : రాష్ట్రంలో పెండింగ్ కేసులను సత్వరం పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర డిజిపి మహేందర్ రెడ్డి ఆదేశించారు. సోమవారం పోలీస్ కమిషనర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. సమీక్షా సమావేశంలో…

బీజేపీ దళిత మోర్చా అధ్యక్షుడు భూమగల్లా రాము ఆధ్వర్యంలో mro మెమోరాండం

చౌదరి గూడ మండల్ కేంద్రంలో బీజేపీ దళిత మోర్చా అధ్యక్షుడు భూమగల్లా రాము ఆధ్వర్యంలో :ఈరోజు మండల్ కేంద్రంలో mro మెమోరాండం ఇవ్వడం జరిగింది ఈ కేసీఆర్ ప్రభుత్వం ఇచిన్న హామీలను తుంగ్గలో తొక్కింది . 1 దళితులకు మూడు ఎకరాలకు ఇస్తా అన్నాడు ఇప్పటి…

కాంగ్రెస్ పార్టీ 136వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జండా ఆవిష్కరించిన సుబ్బు యాదవ్

కర్నూల్ జిల్లా ప్యాపిలి కాంగ్రెస్ పార్టీ 136వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు ప్యాపిలి మండలం వెంకటానిపల్లి గ్రామములో జిల్లా ప్రధానకార్యదర్శి మోరిమిశెట్టి సునీత, కాంగ్రెస్ పార్టీ ప్యాపిలి మండల అద్యక్షులు ఎమ్ ఎన్ సుబ్బు యాదవ్, శేషయ్య…

కుటుంబ సభ్యులను పరామర్శించిన తెలంగాణ రజక సంఘం అధ్యక్షుడు మాజీ ఎంపీపీ

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కాంగ్రెస్ అధ్యక్షుడు అంతగిరి బాలపోచయ్య గారి తండ్రి గత కోన్ని రోజుల క్రితం మృతిచెందగ వారి కుటుంబ సభ్యులను తెలంగాణ రజక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మాజీ యంపిపి అక్కిరాజు శ్రీనివాస్ గారు పరమర్షించారు. ఈ…

ఇల్లంతకుంట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ 136 ఆవిర్భావ దినోత్సవం

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం లో సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి చేసిన సేవలను కొనియాడారు పేద ప్రజలకు జీవితలో వెలుగును నింపిన పార్టీ కాంగ్రెస్…
Breaking