Take a fresh look at your lifestyle.

బస్సు కింద పడి మహిళ మృతి

0 20

బస్సు కింద పడి మహిళ మృతి
నిర్దేశం, సికింద్రాబాద్ :
బోయిన్ పల్లి లో ఆర్టీసి బస్ కింద పడి మహిళ మృతి చెందింది. బస్ ఎక్కుతున్న క్రమంలో బస్ టైర్ కింద పడడంతో మృతి చెందింది. మృతురాలు ఫతే నగర్ కు చెందిన లలిత గా గుర్తించారు. బోయిన్ పల్లి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking