Take a fresh look at your lifestyle.

తెలంగాణ భవన్ లో జాతీయ పతాకావిష్కరణ

0 50

భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ భవన్ లో గురువారం నాడు జాతీయ పతాకావిష్కరణ జరిగింది. పార్లమెంట్ సభ్యులు కేశవరావు, రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ , శ్రీనివాసరెడ్డి , పలువురు బి అర్ ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు,తదితరులు కార్యక్రమం లో పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking