Take a fresh look at your lifestyle.

జంట బాంబు పేలుళ్లకు పదేళ్లు

0 55

జంట బాంబు పేలుళ్లకు పదేళ్లు

హైదరాబాద్ : దిల్ సుఖ్ నగర్ జంట బాంబు పేలుళ్ల కు నేటికీ పదేళ్లు పూర్తి అయింది. 2013 ఫిబ్రవరి 21 సాయంత్రం 6.45 నిముషాలు పేలుళ్ళ ఘటన చోటు చేసుకుంది.

జంట బాంబు పేలుళ్ల లో 17 మంది అమాయకులు మృతి చెందిన విషయం తెలిసిందే. వందలాది మంది అమాయకులు గాయాలపాలయ్యారు.

పేలుళ్లకు ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్రవాద సంస్థ పాల్పడింది. ఈ కేసులో ఐదుగురు నిందితులకు ఎన్ఐయే స్పెషల్ కోర్టు ఉరి శిక్ష ఖరారు చేసింది. అయితే, ఆ తీర్పు ఇంకా అమలు కాలేదు. దోషులకు వెంటనే ఉరి శిక్ష అమలు చేయాలనీ బాధితులు డీమాండ్ చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking