Take a fresh look at your lifestyle.

కొండగట్టు ఆంజనేయస్వామి దర్శనం కోసం స్పీకర్

0 60

జగిత్యాల జిల్లా మల్యాల మండలం లోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయాన్ని కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి శ్రీ పోచారం శ్రీనివాస రెడ్డి గారు.

పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికిన అర్ఛకులు.

స్పీకర్ పోచారం గారి వెంట ఉన్న రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి శ్రీ కొప్పుల ఈశ్వర్ గారు, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు శ్రీ బి వినోద్ కుమార్ గారు, చొప్పదండి జగిత్యాల శాసనసభ్యులు సంకే రవిశంకర్ గారు, డా. సంజయ్ కుమార్, జగిత్యాల జిల్లా కలెక్టర్ రవి, ZP చైర్ పర్సన్ దావ వసంత సురేష్, ఆలయ పూజారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking