Take a fresh look at your lifestyle.

USPC అధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం

0 168

హైదరాబాద్: హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో USPC అధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.   

నిజామాబాద్ జిల్లా కోటగిరి ZPHS తెలుగు టీచర్ మల్లికార్జున్ పై BJP-VHP మూకల దాడిని ఈ రౌండ్ టేబుల్ లో పలువురు ఖండించారు.

టీచర్ మల్లికార్జున్ పై అక్రమంగా పెట్టిన కేసులను ఎత్తి వేయాలని డిమాండ్ చేశారు. అలాగే దాడి చేసిన BJP-VHP మూకలను అరెస్టు చేయాలని వారు కోరారు.

 

Leave A Reply

Your email address will not be published.

Breaking