Take a fresh look at your lifestyle.

మహేశ్వరం తుమ్ములూరు వద్ద రోడ్డు ప్రమాదం

0 63

మహేశ్వరం తుమ్ములూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

నలుగురు అక్కడికక్కడే మృతి

రంగారెడ్డి జిల్లా : కారు ను ఢీ కొట్టిన డీసిఎం. కారు లో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి. ఒకరికి తీవ్ర గాయాలు హుటాహుటిన ఆసుపత్రికి తరలింపు. మార్గ మద్య లో అతను కూడా మృతి.అర్ధరాత్రి ఒంటి గంటకు ప్రమాదం. హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న మహేశ్వరం పోలీసులు.

మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలింపు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న కాప్స్. మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణం అంటున్న పోలీసులు. మృతులు నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ కు చెందిన కేశవులు, శ్రీనివాసులు, యాదయ్య, రామస్వామి గా గుర్తింపు.. విషాదం లో మునిగిపోయిన కుటుంబ సభ్యులు. నాగర్ కర్నూల్ నుండి హైదరాబాద్ కు వస్తుండగా ప్రమాదం.

Leave A Reply

Your email address will not be published.

Breaking