Take a fresh look at your lifestyle.

లంచం కోసం ఆశ పడ్డారు.. ఏసీబీ వలలో పడ్డారు..

0 15

ఏసీబీ వలలో డిండి టౌన్ కార్యదర్శి, ఎంపీవో ఇంచార్జ్

నల్గోండ, మే11 : నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం డిండి టౌన్ కార్యదర్శిగా మరియు తాత్కాలిక ఎంపీవో విధులు నిర్వహిస్తున్న గంజి శ్రవణ్ కుమార్ గురువారం ఏసిబి వలలో చిక్కాడు. భైరోజు శంకరమ్మ భర్త తిరుపతయ్య వారి ఫ్లాట్ విషయంలో పదివేలు డిమాండ్ చేశాడని ఏసీబీ ని ఆశ్రయించారు. డబ్బులు ఇచ్చే క్రమంలో చాకచక్యంగా దాడి చేసిన ఏసీభి అధికారులు రెడ్ హ్యండ్ గా పట్టుకున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking