Take a fresh look at your lifestyle.

అసైన్డ్ భూముల అధ్యయనానికి ఉన్నత స్థాయి బృందం

0 54

అసైన్డ్ భూముల అధ్యయనానికి మంత్రులు,

ఎంఎల్ఏలతో కూడిన ఉన్నత స్థాయి బృందం.

అమరావతి,22 జనవరి: తమిళనాడు,కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాలు అసైన్డ్ భూములపై అవలంబిస్తున్న పద్ధతులను అధ్యయనం చేసేందుకు రాష్ట్ర రెవెన్యూ శాఖామాత్యులు ధర్మాన ప్రసాదరావు నేతృత్వంలో 5 గురు మంత్రులు,9 మంది ఎం ఎల్ ఏ లతో కూడిన ఉన్నత స్థాయి బృందం.ఈబృందం ఈనెల 22వతెది ఆదివారం రాత్రి 8గంలకు విజయవాడ నుండి విమానంలో బయలుదేరి చెన్నై వెళుతుంది.ఈ బృందం వెంట సిసిఎల్ ఏ అడిషనల్ కమిషనర్ ఏ ఎం డి ఇంతియాజ్ కూడా వెళుతున్నారు.

 

Leave A Reply

Your email address will not be published.

Breaking