Take a fresh look at your lifestyle.

జెండా వందనం నిర్వహించాలని హైకోర్టు ఆదేశం

0 71

హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు జనవరి 26న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం

అధికారికంగా రిపబ్లిక్ డే వేడుకలను నిర్వహించాల్సిందేనని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కొవిడ్ 19 సాకుగా చూపి వేడుకలను నిలిపివేయటం సరికాదని కోర్టు వ్యాఖ్యానించింది.

గణతంత్ర వేడుకలను అధికారికంగా నిర్వహించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని బుధవారం కోర్టులో దాఖలైన రిట్ పిటిషన్ పై జస్టిస్ మాధవి ధర్మాసనం విచారణ చేపట్టింది. రిపబ్లిక్ డే సందర్భంగా పరేడ్ నిర్వహించాలనీ ప్రభుత్వానికి స్పష్టం చేసింది.

Leave A Reply

Your email address will not be published.

Breaking