Take a fresh look at your lifestyle.

లంచం తీసుకుంటూ దొరికిన అనిల్ కుమార్

0 49

ఏసీబీ వలలో విద్యుత్ ఏ ఈ

మేడ్చల్ జిల్లా : మేడ్చల్ జిల్లా కీసర  విద్యుత్ ఏ.ఈ అనిల్ కుమార్ ను ఏసీబీ అధికారులకు రెడ్ హ్యండ్ గా  పట్టుకున్నారు. ఓ కంట్రాక్టర్ నుంచి 12 వేలు లంచం తీసుకుంటుండగా వలపన్ని పట్టుకున్నారు  ఏసీబీ అధికారులు. కీసర విద్యుత్ ఏ.ఈ అధికారి కార్యాలయంలో కొనసాగుతున్న ఏసీబీ సోదాలు.

 

Leave A Reply

Your email address will not be published.

Breaking