Take a fresh look at your lifestyle.

బోయ వాల్మీకి లను ఎస్టీ జాబితాలో చేర్చవద్దు

0 180

బోయ వాల్మీకిలను ఎస్టీ జాబితాలో చేర్చవద్దు

అసెంబ్లీ తీర్మానం తక్షణమే ఉపసంహరించుకోవాలి

: గిరిజన సంఘాల డిమాండ్

అరకులోయ, మార్చి 25 : మండల కేంద్రంలో విద్యార్థులు ప్రజాసంఘాలు రాజకీయ నాయకులు పెద్ద ఎత్తున ర్యాలీ ఆందోళన నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గిరిజన సంఘం రాష్ట్ర కార్యదర్శి కిల్లో సురేంద్ర మాట్లాడుతూ; రాజ్యాంగబద్ధంగా 5వ షెడ్యూల్లో ఆదివాసులకు కల్పించిన రిజర్వేషన్లు తూట్లు పొడుస్తూ జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ రాష్ట్ర క్యాబినెట్లో తీర్మానం చేయడం దుర్మార్గం అన్నారు.

అసెంబ్లీ సాక్షిగా రాజ్యాంగ పరిరక్షణ చేస్తామని గిరిజన హక్కులు చట్టాలు రిజర్వేషన్లకు భంగం కలగకుండా పరిపాలన చేస్తామని ప్రతిజ్ఞ చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదివాసుల రిజర్వేషన్లు తన రాజకీయ లబ్ధి కోసం ఆదివాసి బిడ్డలను బలి పశువు చేయడం సరైనది కాదన్నారు.

 

Leave A Reply

Your email address will not be published.

Breaking