Take a fresh look at your lifestyle.

సీఎం జగన్ రెడ్డి దళితద్రోహీ : టీడీపీ నేత నక్కా ఆనంద్ బాబు

0 129

• దళిత సంక్షేమానికి పెద్దపీట వేస్తానన్న జగన్, ముఖ్యమంత్రి కాగానే దళితులపై కత్తివేటు వేశాడు.
• టీడీపీప్రభుత్వం 4లక్షల మంది దళితయువతకు ఉపాధి కల్పించింది.
• నాలుగేళ్లలో జగన్ రెడ్డి నలుగురికైనా ఉపాధి కల్పించాడా?
• సబ్ ప్లానే అమల్లో లేకుంటే, సబ్ ప్లాన్ అమల్లో ఏపీ టాప్ లో ఉందా?
• భూమికొనుగోలు పథకం కింద చంద్రబాబు దళితులకిచ్చిన 12 వేలఎకరాలను, జగన్ ఇళ్లస్థలాల పేరుతో లాక్కున్నాడు.

నూటికి వెయ్యిశాతం జగన్ రెడ్డి దళితద్రోహే. పిచ్చివాడు కాబట్టే దళిత పథకాలురద్దుచేసి, దళితరాజధానిని, అంబేద్కర్ స్మృతివనాన్ని నాశనం చేశాడు. సబ్ ప్లానే లేని రాష్ట్రం దాని అమల్లో టాప్ లో ఉందా?

 – నక్కా ఆనంద్ బాబు, మాజీమంత్రి

జగన్ రెడ్డిని నమ్మి ఓట్లేసిన పాపానికి దళితులకు రాష్ట్రంలో నిర్బంధాలు, బేడీలు, అవమానా లు, వేధింపులే మిగిలాయని, అధికారంలోకి వస్తే దళితసంక్షేమానికి పెద్దపీట వేస్తానన్న జగన్ రెడ్డి, కత్తివేటు వేశాడని, నూటికి వెయ్యిశాతం జగన్ రెడ్డి దళితద్రోహేనని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు, మాజీమంత్రి నక్కా ఆనంద్ బాబు ఆగ్రహం వ్యక్తంచేశారు.

 

Leave A Reply

Your email address will not be published.

Breaking