Take a fresh look at your lifestyle.

ఛలో కొండగట్టు పోస్టర్స్ ఆవిష్కరించిన జనసేన నేతలు

0 89

జనసేన పార్టీ ఎన్నికల ప్రచార వాహనం ‘వారాహి’ కి తెలంగాణలోని కొండగట్టు ఆంజనేయస్వామి సన్నిధిలో ఈ నెల 24న  సంప్రదాయ పూజలు చేయించాలని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించారు.

ఈ సందర్భంగా జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం (హైదరాబాద్) లో జనసేన పార్టీ ఉపాధ్యక్షులు
శ్రీ మహేందర్ రెడ్డి గారి చేతుల మీదుగా ఛలో కొండగట్టు పోస్టర్స్ ఆవిష్కరించారు.

పవాన్ కళ్యాన్ స్వయంగా పూజలలో పాల్గొంటున్నందున జన సైనికులు, అభిమానులు పెద్ద ఎత్తున తరలి రావాలని కోరారు జనసేన పార్టీ ఉపాధ్యక్షులు మహేందర్ రెడ్డి.

 

Leave A Reply

Your email address will not be published.

Breaking