Take a fresh look at your lifestyle.

కడప ఎంపి అవినాష్‌ రెడ్డికి సిబిఐ మళ్లీ నోటీసు

0 44

కడప : కడప ఎంపి అవినాష్‌ రెడ్డికి సిబిఐ మళ్లీ నోటీసులిచ్చింది. ఈనెల 28న విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొంది. మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి హైదరాబాద్‌లోని సిబిఐ కార్యాలయంలో నిన్న (మంగళవారం) ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని అవినాష్‌రెడ్డికి సిబిఐ నోటీసులు జారీ చేసిన సంగతి విదితమే.

Leave A Reply

Your email address will not be published.

Breaking