Take a fresh look at your lifestyle.

ఏపీ 39 టీవీ ప్రతినిధి ఓబులేసు కు బహుమతి అందజేత

0 52

కనేకల్ మండల ఎస్సై దిలీప్ కుమార్  ఏపీ 39 టీవీ ప్రతినిధి ఓబులేసు కు బహుమతిని అందజేశారు. కరోనా కష్టకాలంలో ముందుండి ఎప్పటికప్పుడు వార్తలు సేకరించి ప్రజలకు అవగాహన కల్పిస్తూ, సమాజానికి ఉపయోగపడిన జర్నలిస్టులందరికీ ఈసందర్భంగా ఎస్ఐ కృతజ్ఞతలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking