Take a fresh look at your lifestyle.

దాడిలో యువకుడు మృతి

0 25

దాడిలో యువకుడు మృతి
నిర్దేశం,  సికింద్రాబాద్:
బేగంపేటలోని రసూలు పురా అంబేద్కర్ నగర్ లో దారుణం జరిగింది. మంగళవారం రాత్రి తరుణ్ అనే యువకుడి పై నలుగురు యువకులు దాడి చేసారు. దాడిలో గాయపడిన తరుణ్ ను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మద్యమంలో మృతి చెందాడు. పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. పారిపోయిన నలుగురు నిందితుల కోసం గాలిస్తున్నారు. .

Leave A Reply

Your email address will not be published.

Breaking