Take a fresh look at your lifestyle.

డబుల్ బెడ్ రూమ్స్.. ప్రజాప్రతినిధుల నిరసన

0 150

యాదాద్రి భువనగిరి జిల్లా

  కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత

యాదాద్రి, మార్చి 29 (వైడ్ న్యూస్)
యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో తీవ్ర ఉధృత పరిస్థితి నెలకొంది. రెండు పడక గదుల లబ్ధిదారుల ఎంపిక కలెక్టర్ పోడియం ముందు ప్రజాప్రతినిధులు నిరసన వ్యక్తం చేసారు. రెండు పడక గదుల మంజూరు పై నిరసన తెలియజేపేందుకు వేలాది నిరుపేదలు  జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. స్థానికంగా ఉండే నిరుపేదలకి ఇండ్లను కేటాయించాలని డిమాండ్ చేసారు. రాత్రికి రాత్రే కాకినాడ నుండి వచ్చిన 200 కుటుంబాలకు పైగా వచ్చి రు దరఖాస్తు చేసుకోవడమే కాకుండా అందులో సగం మంది లబ్ధిదారులను కూడా ఎంపిక చేయడం జరిగింది దానిపై నిరసన వ్యక్తం చేస్తున్నారు..

Leave A Reply

Your email address will not be published.

Breaking