Take a fresh look at your lifestyle.

కేసీఆర్ పాలనలో మహిళలకు ప్రాధాన్యత లేదు

0 16

కేసీఆర్ పాలనలో మహిళలకు ప్రాధాన్యత లేదు : ఎమ్మెల్యే సీతక్క

హైదరాబాద్, జూన్ 6 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటపు ప్రచారాలతో ప్రజా సమస్యలను పక్కదారి పట్టిస్తుందని ఆరోపించారు ఎమ్మెల్యే సీతక్క. ప్రజలు ఏం సంతోషంగా ఉన్నారని ఉత్సవాలు చేస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క ప్రశ్నించారు. పేపర్ లీకేజీని పక్కదారి పట్టిస్తున్నారు.

కాంగ్రెస్ ఎం తప్పు చేసిందని బంగాళాఖాతంలో కలపాలని కేసీఆర్ అంటున్నారు. బిఆర్ఎస్, బీజేపీ ఒక్కటి అయ్యి కాంగ్రెస్ ను అధికారంలోకి రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయన్నారు. ధరణి వలన రైతుల ఇబ్బందులను సీఎం కేసీఆర్ క్షేత్ర స్థాయిలో పరిశీలించాలి. వి.ఆర్.ఓ వ్యవస్థను తీసివేసి కేసీఆర్ రెవిన్యూ వ్యవస్థను భ్రష్టు పట్టించారు. తెలంగాణలో మహిళలపై దాడులు జరుగుతున్నాయి. కేసీఆర్ పాలనలో మహిళలకు ప్రాధాన్యత లేదని ఆమె ఆరోపించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking