Take a fresh look at your lifestyle.

హేతువాది మాస పత్రిక ఎడిటర్ వెంకటాద్రి ఇకలేరు

0 87

భారత హేతువాద సంఘ ఛైర్మన్, హేతువాది మాస పత్రిక ఎడిటర్, బహుగ్రంథ రచయిత రావిపూడి వెంకటాద్రి గారు 21-1-2023 న సాయంత్రం గం.3-10 ని. లకు చీరాలలో మరణించారు.

గత 20 రోజులుగా ఆయన వయోభార అనారోగ్యంతో ఉన్నారు.

రావిపూడి వెంకటాద్రి గారి మృతికి భారత హేతువాద సంఘం, ఆంధ్రప్రదేశ్ హేతువాద సంఘం, రాడికల్ హ్యూమనిస్ట్ సెంటర్, ఇంకొల్లు ,హేతువాది , హేమా పబ్లికేషన్స్ ,రేషనలిస్ట్ లు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియచేస్తున్నాయి.

Leave A Reply

Your email address will not be published.

Breaking