Take a fresh look at your lifestyle.

పిల్లల కోసం ప్రాణ త్యాగం చేసిన ఇద్దరు తల్లులు

0 15

పిల్లలను కాపాడారు.. ఇద్దరు తల్లులు మృతి చెందారు

నెల్లూరు, జూన్ 1 : నెల్లూరు నగరంలోని భగత్ సింగ్ కాలనీలో విషాదం నెలకొంది. తమ పిల్లలను రక్షించబోయి ఇద్దరు తల్లులు షాహినా, షబీనా మృతి చెందారు. పెన్నానది రివిట్మెంట్ వాల్ నిర్మాణ కోసం తవ్విన గుంటల వద్ద ఆడుకుంటూ ఇద్దరు పిల్లలు ప్రమాదవశాత్తూ గుంటలో పడిపోయారు. పిల్లలను రక్షించేందుకు వారి తల్లులు గుంటలో దూకారు. పిల్లలను కాపాడుకున్నారు. కానీ అక్కడి బురదలో చిక్కుకొని ఇద్దరు తల్లులు మృతి చెందారు. గత కొంతకాలంగా పెన్నానది కి రివీట్ మెంట్ వాల్ నిర్మాణ పనులు..జెసిబి లతో గుంటలు తవ్వారు. అయితే మూడు రోజుల నుంచి నిర్మాణ పనులు అగిపోవడంతో అక్కడ ఎవ్వరూ లేరు..

Leave A Reply

Your email address will not be published.

Breaking