Take a fresh look at your lifestyle.

టిక్కెట్లను బ్లాక్ లో విక్రయించిన టీటీడీ విజిలెన్స్

0 45

తిరుమల: రూ,300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లను బ్లాక్ లో విక్రయించిన టీటీడీ విజిలెన్స్ గార్డ్. విజయవాడ, హైదరబాద్ కి చెందిన భక్తులకు 7 టిక్కెట్లను 20 వేలకు విక్రయించిన దళారి నాగరాజు, విజిలెన్స్ గార్డ్ నాగభూషణం. కేసు నమోదు చేసిన పోలీసులు

Leave A Reply

Your email address will not be published.

Breaking