Take a fresh look at your lifestyle.

ట్రాక్టర్ బోల్తా పడి కూలీలకు గాయాలు

0 285

ఆడవి పందుల సంచారం
ట్రాక్టర్ బోల్తా పడి కూలీలకు గాయాలు

జనగామ : జనగామ జిల్లా పాలకుర్తి మండలం ముత్తారం గ్రామ శివారు వద్ద అడవిపందులు హల్ చల్ చేసాయి. ఒక్కసారిగా పందులు రోడ్డుకు అడ్డం రావడంతో కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ కరెంట్ హై టెన్షన్ పోల్ ఢీకొట్టి బోల్తా పడింది. ఘటనలో బీహార్ కు చెందిన ఆరుగురు కూలీలకు గాయాలు అయ్యాయి. ఒక పంది చనిపోయింది. గాయపడిన వారిని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking