Take a fresh look at your lifestyle.

ఎయిర్ పోర్ట్ లో 3 కిలోల బంగారం స్వాధీనం

0 166

ముగ్గురు విదేశీయుల అరెస్ట్

ముంభై : స్మగ్లింగ్.. విదేశాల నుంచి బంగారం స్మగ్లింగ్ చేసే ముఠాను అరెస్టు చేశారు కస్టమ్స్ అధికారులు. పక్కా సమాచారంతో అధికారులు నిఘా పెట్టి ముంబై విమానాశ్రయంలో రూ. 1.40 కోట్ల విలువ చేసే 3 కేజీల బంగారాన్ని సీజ్ చేశారు. బంగారాన్ని షూలో దాచి తరలించే యత్నం చేసిన ముగ్గురు విదేశీ ప్రయాణీకులను అరెస్టు చేసారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

 

Leave A Reply

Your email address will not be published.

Breaking