Take a fresh look at your lifestyle.

కొండ చిలువలను హతమార్చిన యువకులు

0 68

ఐదు కొండ చిలువలను హతమార్చిన యువకులు

ఏలూరు జిల్లా :పాము కనిపిస్తే భయంతో వణికి పోతాం.. కొండ చిలువైతే జంతువులను నిలువున మింగేసే దృష్యాలను నేషనల్ టీవీలలో చూసి అయ్యో పాపం అంటాం… కానీ.. ఆంధ్రప్రదేశ్ లో ఇళ్లలోకి చొరబడి కోళ్లను మాయం చేస్తున్న ఐదు కొండ చిలువలను హతమార్చారు యువకులు. ఆ కథ ఏందో మీరే చదువండి.

ఏటూరు జిల్లా టి నరసాపురం మండలం, తిరుమల దేవి పేట పంచాయతీ మల్లప్ప గూడెం గ్రామంలో పంట బోదుల వద్ద ఐదు కొండ చిలువ పాములను హతమార్చిన స్థానికులు. గత కొద్ది రోజులుగా ఇళ్లల్లో ఉన్న కోళ్లు మాయం కావడంతో నిఘా బెట్టిన గ్రామస్తులు కొండ చిలువతను గుర్తించారు. కొండచిలువ జాతి పాములను చూసి భయంతో వణికి పోయిన ప్రజలు యువకుల సహాయంతో శనివారం ఉదయం వాటిని హతమార్చారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking