Take a fresh look at your lifestyle.

గర్భిణీ స్త్రీ ని 3 కిలోమీట‌ర్లు మోసుకెళ్లిన గ్రామ‌స్తులు

0 16

గర్భిణీ స్త్రీ ని 3 కిలోమీట‌ర్లు

మోసుకెళ్లిన గ్రామ‌స్తులు

నిర్దేశం, ములుగు జిల్లా:  ఏటూరునాగారం మండలం రాయబంధంకు చెందిన సోది పోసి అనే గొత్తి కోయ తెగకు చెందిన గర్భిణికి పురిటినొప్పులు రావడంతో స్థానిక ఆశా వర్కర్ 108కు సమాచారం అందించారు. అయితే రాయబంధం గ్రామానికి సరైన రోడ్డు మార్గం లేక 3 కి. మీ దూరంలోనే అంబులెన్స్ ను సిబ్బంది నిలిపివేశారు. దీంతో గ్రామస్థులు సోమవారం తెల్లవారుజామున గర్భిణిని మంచానికి తాళ్లు కట్టి 3 కి. మీ మోసుకొచ్చి అంబులెన్స్ ఎక్కించి ఏటూరునాగారం ఆసుపత్రికి తరలించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking