Take a fresh look at your lifestyle.

రాష్ట్ర ప్రభుత్వం ఒక నియంతలాగా పని చేస్తోంది

0 153

రాష్ట్ర ప్రభుత్వం ఒక నితంతలగా పని చేస్తుంది..

– మల్లు రవి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు

సర్పంచుల సమస్యలు, నిధుల విడుదల విషయంలో ఒక ప్రతిపక్షపార్టీ గా మేము ధర్నా చౌక్ వద్ద ధర్నా చేస్తామంటే సాయంత్రం 5 గంటల తర్వాత అనుమతి ఇవ్వకుండా రద్దు చేశారు.

కోర్ట్ నుంచి అనుమతి తీస్కొని, పోలీసుల నుంచి అనుమతి తీస్కొని ధర్నా చేస్తుంటే మళ్ళీ గ్రామాలలో కాంగ్రెస్ నాయకులను, సర్పంచులను అరెస్టులు, గృహ నిర్బంధాలు చేస్తున్నారు.

ఇలా కోర్ట్ ఆదేశాలను కూడా ధిక్కరించి నాయకులను నిర్బంధించి ధర్నా కు రాకుండా అడ్డుకున్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సర్పంచులకు నిధులు నేరుగా విడుదల చేసి గ్రామాభివృద్ధి ఎంతో సహకారం అందించారు.

కానీ నేడు నిధులు ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టడమే కాదు.. ఊరిలో చెట్టు పెరగనున్న.. నీళ్లు రానున్న సస్పెండ్ చేస్తాం అంటూ కలెక్టర్ లు బెదిరిస్తున్నారు

ఈ విషయాలపై కాంగ్రెస్ సర్పంచులకు అండగా ఉంటుంది. హక్కులు సాధించే వరకు పోరాటం చేద్దాం..

Leave A Reply

Your email address will not be published.

Breaking