Take a fresh look at your lifestyle.

ప్రపంచంలో ధనవంతుడు అద్దె గదిలో చనిపోయాడు

0 115

ప్రపంచంలో ధనవంతుడు.. అద్దె గదిలో చనిపోయాడు

నిజాం 8వ రాజుగా, అత్యంత కుబేరుడిగా ఉన్న ముకరం ఝా.. టర్కీలోని ఓ డబుల్ బెడ్‌రూం ఫ్లాట్‌లో మరణించారు.

1971లో భారత ప్రభుత్వ రాజాభరణాలు రద్దు చేసేంత వరకు ఈయన ‘ప్రిన్స్ ఆఫ్ హైదరాబాద్’గా ఉన్నారు. అత్యంత విలాసాలు, నలుగురు భార్యలు, పిల్లలతో ఆస్తి వివాదాలతో ముకరం ఝా దివాళా తీశారు.

ఆస్తులు అమ్మకుండా కోర్టు ఆంక్షలు విధించడంతో చేతిలో డబ్బుల్లేకుండా పోయాయి. ఒకప్పుడు కుబేరుడిగా ఉన్న ఆయన సామాన్యుడిగా మరణించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking