Take a fresh look at your lifestyle.

సొంతపార్టీ నేతలే దుష్ప్రచారం చేస్తున్నారు : ఉత్తమ్

0 13

సొంతపార్టీ నేతలే దుష్ప్రచారం చేస్తున్నారు

: కాంగ్రెస్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి

హైదరాబాద్, మే 20 : సొంత పార్టీ నేతలే తనపై, తన సతీమణి పద్మావతి పై పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారనీ నల్గొండ ఎంపి ఉత్తమ్ కుమార్ రెడ్డి అవేదన వ్యక్తం చేసారు. యాదృచ్ఛికంగా ఎయిర్ పోర్ట్ లో అధికార పార్టీ నేతలు కలవడాన్ని సైతం, తాను అధికార పార్టీలో వెళ్తున్నానని ట్రోల్ చేయడాన్ని ఆయన ఖండించారు. ఇదంతా సొంత పార్టీ నేతల పనేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో కోదాడ,హుజూర్ నగర్ లో 50 వేల మెజార్టీ ఖాయమని….ఒక్క ఓటు తక్కువైనా రాజకీయ సన్యాసం తీసుకుంటానని ఉత్తమ్ హాట్ కామెంట్స్ చేసారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking