Take a fresh look at your lifestyle.

న్యాయవాదితో పోలీస్ స్టేషన్ కు వచ్చిన బండి బండి సాయి భగీరథ

0 217

హైదరాబాద్:- బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ న్యాయవాది కరుణసాగర్ తో
దుండిగల్ పి.యస్ లో హాజరు.

కేసు కు సంబంధించి దర్యాప్తులో పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చిన న్యాయవాది కరుణాసాగర్.

కేసు దర్యాప్తులో అవసరమైతే మళ్ళీ రావడానికి సిద్ధం అని తెలిపిన లాయర్ కరుణా సాగర్.

విచారణకు అవసరమైతే పిలుస్తామని అందుబాటులో ఉండాలన్న దుండిగల్ ఇన్సిపెక్టర్.

Leave A Reply

Your email address will not be published.

Breaking