Take a fresh look at your lifestyle.

ట్యాంకర్ ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు – 20 మందికి గాయాలు

0 12

ట్యాంకర్ ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు..20 మందికి గాయాలు

నల్గోండ, జూన్ 9 : నల్గొండ జిల్లా నార్కట్ పల్లి మండలం ఏపీ లింగోటం శివారులో జాతీయ రహదారిపై చెట్లకు నీళ్లు పోస్తున్న వాటర్ ట్యాంకర్ ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. బస్సులో ప్రయాణిస్తున్న 20 మందికి గాయాలు అయ్యాయి. అందులో నలుగురు పరిస్థితి విషమంగా వుంది. క్షతగాత్రులను నార్కట్ పల్లి కామినేని హాస్పిటల్ కు తరలించారు. కోదాడ డిపోకు చెందిన బస్సు హైదరాబాద్ నుండి కోదాడకు వెళుతుండగా ఘటన జరిగింది. ప్రమాద సమయంలో బస్ లో 43 ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking