రియాల్టర్లా.. మజాక.. డబ్బులు సంపాదించడానికి అడ్డ దారులు తొక్కుతుంటారు వాళ్లు.. అక్రమంగా డబ్బులు సంపాదించాలని అధికారులను సైతం కొంటారు.
ఇగో.. రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండల్ నాదర్గుల్ గ్రామ శివారులో ఉన్న 80 ఎకరాల సున్నం చెరువుకు రియాల్టర్లు గండి కొట్టారు. చెరువులోని నీళ్లు పోగానే ప్లాట్స్ చేసి అమ్ముకోవాలని చూస్తున్నారు. నెల రోజుల నుంచి ఈ విధంగా చెరువులో ఉన్న నీళ్లు మొత్తం బయటికి వెళ్లిపోతున్నాయి.