Take a fresh look at your lifestyle.

పోలీస్ వాహనం బోల్తా.. ఎస్ఐ సహా డ్రైవర్ రమేష్ మృతి

0 14

పోలీస్ వాహనం బోల్తా..

ఎస్ఐ ఇంద్రయ్య సహా డ్రైవర్ రమేష్ మృతి

ములుగు మే 2 : జీడివాగు దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపుతప్పి పోలీస్ వాహనం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఏటూరునాగారం ఎస్ఐ ఇంద్రయ్య సహా డ్రైవర్ రమేష్ మృతి చెందారు. ఏటూరునాగారం – కమలాపురం రహదారిలో ఈ ఘటన జరిగింది.

ఎస్ఐబీ చీఫ్ పర్యటన దృష్ట్యా బందోబస్తుకు వెళ్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. ప్రమాద స్థలం దగ్గర నుంచే ఎస్ఐబీ చీఫ్ ప్రభాకరణ్‌ వెళ్లారు. ఎస్ఐ చనిపోయాడని తెలిసినా కాన్వాయ్ ఆపకుండా ఎస్ఐబీ చీఫ్ అక్కడి నుంచి వెళ్లిపోయారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking