Take a fresh look at your lifestyle.

7న బిఎస్ పి భరోసా సభకు  హైదరాబాద్ మాయవతి రాక

0 12

7న బిఎస్ పి భరోసా సభకు

హైదరాబాద్ మాయవతి రాక

హైదరాబాద్, మే 5 : బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో మే 7వ తేదీన ఆదివారం సరూర్ నగర్ స్టేడియంలో నిర్వహించబోయే తెలంగాణ భరోసా సభ బహిరంగ సభకు ముఖ్య అతిథిగా బిఎస్పి జాతీయ అధ్యక్షురాలు బెహన్జి కుమారి మాయవతి గారు రానున్న విషయం తెలిసిందే.

ఆదివారం జరగబోయే కార్యక్రమానికి హాజరుకావడానికి ఒక రోజు ముందే, 6న సాయంత్రం మాయవతి హైదరాబాద్ చేరుకోనున్నారు. ఏడు రాష్ట్రాల ఇంచార్జీ, నేషనల్ కో ఆర్డినేటర్ రాజ్యసభ ఎం.పి రాంజీ గౌతమ్, పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఇతర రాష్ట్ర నాయకులు ఘన స్వాగతం పలికేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking